XOLO launches Tab with 3G video calling

ఇన్నాళ్లు ఎగువశ్రేణి మొబైల్ ఫోన్లు తయారుచేయడానికి మాత్రమే పరిమితమైన ఇండియన్ కంపెనీ జోలో (XOLO) ఇప్పుడు ట్యాబ్లెట్ పీసీల రంగంలోకి ఎంటరైంది. త్రీజీ వీడియో కాలింగ్ తో జోలో ట్యాబ్ ను విడుదలచేసింది. దీని మార్కెట్ ధర 13,499 రూపాయలు. More 

కామెంట్‌లు