తాము తలుచుకుంటే సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ కు రారు..!

ఎపి ఎన్జీవోలు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరుపై తెరాస శానససభ్యుడు హరీష్ రావు మండిపడ్డారు. హైదరాబాదులో హింస చెలరేగాలని సీమాంధ్రులు కోరుకుంటున్నారని, తాము తలుచుకుంటే హైదరాబాదుకు More

కామెంట్‌లు