ప్రజలే సెలవులిస్తారు..!

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన నిర్ణయాలు తీసుకోని ప్రభుత్వాలకు ప్రజలు చాలాసార్లు సెలవు ఇచ్చారన్నారు. తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. More

కామెంట్‌లు